కే౦ద్రానికి అభిముఖంగా ఒక సర్కిల్లో ఐదుగురు వ్యక్తులు కూర్చున్నారు. రంజిత్ కు కుడివైపున పార్థ్ కూర్చున్నాడు.. రాజు బిర్జు, నరేష్ ల మధ్య కూర్చున్నాడు.. బిర్జుకు ఎడమవైపు రాజు, బిర్జుకు కుడివైపు రంజిత్ ఉన్నారు.. పార్థ్ కు కుడివైపున ఎవరు కూర్చున్నారు?

1
రాజు
2
నరేష్
3
రంజీత్
4
బిర్జు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation