ఆదిత్య, బినోద్, ఛాయా, దిల్షాన్, ఎస్తేర్ మరియు ఫాతిమా అనే ఆరుగురు వ్యక్తులు ఒకే సంవత్సరం వేర్వేరు నెలల్లో ప్రయాణించారు. జనవరి, మార్చి, మే, జూలై, సెప్టెంబర్ మరియు నవంబర్. ఛాయ తర్వాత ప్రయాణించిన బినోద్ తర్వాత వారెవరూ ప్రయాణించలేదు. ఎస్తేర్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ప్రయాణించారు. ఫాతిమా తర్వాత ప్రయాణం సాగించాడు ఆదిత్య. మే నెలలో దిల్షాన్ ప్రయాణం చేయలేదు.
వారిలో ఎవరు మేలో ప్రయాణించారు?
1
ఫాతిమా
2
ఎస్తేర్
3
ఆదిత్య
4
ఛాయా