సెప్టెంబర్ 1 నుంచి ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డు స్కీమ్ను ప్రారంభించనున్నట్లు 2023 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో జిఎస్ టిని ఎప్పుడు అమలు చేశారు?
1
1 జూలై 2015
2
1 జూలై 2016
3
1 జూలై 2017
4
1 జూలై 2018