ఎనిమిది మంది స్నేహితులు కృతి, దుర్గ, మానసి, సూర్య, తాహిర, వ్రిత్తి, అహనా మరియు యోషిత ఒక చతురస్రాకారపు టేబుల్ చుట్టూ కూర్చున్నారు, ఆ విధంగా నలుగురు స్నేహితులు టేబుల్ మూలల్లో కూర్చున్నారు, మిగిలిన నలుగురు ఆ చతురస్ర భుజాల మధ్యలో కూర్చున్నారు. అందరూ టేబుల్ మధ్యలోకి చూస్తున్నారు. సూర్య, దుర్గకు కుడివైపున మూడవ స్థానంలో కూర్చున్నాడు. కృతి మరియు దుర్గ మధ్య తాహిరా మాత్రమే ఉంది. మానసి, దుర్గకు ఎడమవైపు రెండవ స్థానంలో ఉంది, సూర్య మరియు యోషిత మధ్య కేవలం వ్రిత్తి మాత్రమే కూర్చొని ఉంది. యోషిత అహానాకు ఎడమవైపు రెండో స్థానంలో ఉంది. వ్రిత్తి మానసికి ఎడమ నుండి రెండవ స్థానంలో ఉంది. తాహిరాకు ఎడమవైపు మూడవ స్థానంలో ఎవరు కూర్చున్నారు?
1
మానసి
2
అహానా
3
యోషిత
4
సూర్య