భారతదేశంలోని నదులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
1. శారావతి నది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.
2. పెన్నానది నందిదుర్గ శ్రేణి నుండి ఉద్భవించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.
3. వైగై నది పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
పై ప్రకటనలలో ఎన్ని సరైనవి?
1
ఒకటే
2
రెండు మాత్రమే
3
మూడూ
4
ఏదీకాదు