ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి.
A. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం దేశంలో శాసనోల్లంఘన ఉద్యమానికి సంకేతాన్నిచ్చింది.
B. రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీలో జరిగింది.
C. ఎం ఎ. జిన్నా 1940 ప్రారంభంలో రెండు దేశాల (ద్విజాతి) సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
D. గాంధీజీ ప్రజలకు 'డు ఆర్ డై / దేశానికి విముక్తి చేయండి లేదా ఆ ప్రయత్నంలో చావండి' నినాదంను సహాయనిరాకరణ ఉద్యమం కాలంలో ఇచ్చినాడు.
సరైన జవాబును ఎంచుకోండి.
1
B మరియు C మాత్రమే
2
A మరియు C మాత్రమే
3
A మరియు B మాత్రమే
4
C మరియు D మాత్రమే