రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమీషన్ సిఫారసులను పరిశీలించిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను విలీనం చేసి నవంబర్ 1, 1956 నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు ?
1
సర్దార్ వల్లభాయ్ పటేల్
2
ఇందిరా గాంధీ
3
పండిత్ గోవింద్ వల్లభ్ పంత్
4
పండిత్ నెహ్రూ