కింది ప్రకటనలలో సరైనది ఏది ?

A. బయ్యారం చెరువు శాసనం మైలాంబ వేయించారు

B. మోటుపల్లి అభయ శాసనం రుద్రదేవుడు వేయించారు

C.పండితారాధ్య చరిత్రను పాల్కుర్కి సోమనాధ రచించారు

D.పురుషార్థ సారాన్ని రంగంధ రచించారు

1
A మరియు C
2
B మరియు C
3
C మరియు D
4
A మరియు D

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation