కుతుబ్షాహిలకు సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని ఎంచుకోండి:
(A) టావెర్నియర్ ప్రకారం హైదరాబాద్ నగరంలో ఇరవై వేల మంది వేశ్యలు ఉండేవారు.
(B) భూశిస్తు వసూలును వేలం వేసేవారు.
(C) పురానాపూల్ అనేది లండన్లోని ఒక వంతెన నమూనా.
(D) భద్రాచలంలో రామాలయం కోసం అబుల్ హసన్ తానీషా మూడు గ్రామాలను కేటాయించారు.
1
(B) & (C)
2
(A), (B) & (C)
3
(A), (B) & (D)
4
(A) & (B)