కింది ప్రకటనలను పరిగణించండి. సరైన ప్రకటనలను కనుగొనండి
a) మోటుపల్లి అభయ శాసనాన్ని రుద్రదేవుడు జారీ చేశాడు
b)పండితారాధ్య చరిత' పాల్కురికి సోమనాథుడు రచించాడు
c) నృత్త రత్నావళిని బద్దెన రచించారు
d)బయ్యారం శాసనం కాకతి మైలాంబ జారీ చేసింది
1
a మరియు b
2
b మరియుc
3
c మరియు d
4
b మరియు d