కింది ప్రకటనలను పరిశీలించండి:
A. నిజామ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన గిరిజన నాయకుడు రామ్జీ గోండ్.
B. 'జల్-జంగిల్-జమీన్' అనేది కొమరం భీమ్ ఇచ్చిన నినాదం.
C. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ వద్ద రామ్జీ గోండ్ నేతృత్వంలో గోండులు తిరుగుబాటు చేశారు.
సరైన ప్రకటనలను గుర్తించండి:
1
A మరియు C మాత్రమే
2
A మరియు B మాత్రమే
3
C మాత్రమే
4
A, B మరియు C