'ఆసరా' పింఛను పథకానికి సంబంధించి కింది ప్రకటనల్లో ఏది/ఏవి వాస్తవం?
1
ఆసరా పింఛను పథకం నవంబర్ 8, 2014న ప్రారంభమైంది.
2
రాష్ట్ర బడ్జెట్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి రూ.11,728 కోట్లు కేటాయించారు.
3
2021-22లో 37.34 లక్షల మంది పింఛనుదారులకు రూ.7,078 కోట్లు పంపిణీ చేశారు.
4
పైవన్నీ