కింది ప్రకటనలలో ఏది తప్పు?
i) మిషన్ భగీరథను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారు.
ii) "ఇంటింటికి తాగు నీరు - ఇల్లాలి కష్టాలు తీరు" అనేది మిషన్ భగీరథ థీమ్.
iii) ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించడం.
iv) మిషన్ భగీరథ చైర్మన్ సీఎం కేసీఆర్.
1
i,ii
2
i,iii
3
i మాత్రమే
4
పైవన్నీ