కింది ప్రకటనలను పరిగణించండి
1. రాజ్యాంగంలోని అధికరణ 129 ప్రకారం సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్.
2. పార్లమెంట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు.
3. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలంటే భారత పౌరుడిగా ఉండటం అవసరం.
పై ప్రకటనలలో ఏది సరైనది?
1
1 మరియు 2
2
1 మరియు 3
3
2 మరియు 3
4
1, 2 మరియు 3