కింది ప్రకటనలో ఏది సరైనది?
A. బయ్యారం చెరువు శాసనం మైలాంబ జారీ చేసింది.
B. మోటుపల్లి అభయ శాసనం రుద్రదేవుడు జారీ చేశాడు
C. పండితారాధ్య చరిత్రను పాల్కురికి సోమనాదుడు రచించారు
D. పురుషార్థ శరం రంగనాదుడు రాశారు.
1
A మరియు C
2
B మరియు D
3
C మరియు D
4
A మరియు B