కింది ప్రకటనలో ఏది సరైనది?

A. బయ్యారం చెరువు శాసనం మైలాంబ జారీ చేసింది.

B. మోటుపల్లి అభయ శాసనం రుద్రదేవుడు జారీ చేశాడు

C. పండితారాధ్య చరిత్రను  పాల్కురికి సోమనాదుడు రచించారు

D. పురుషార్థ శరం రంగనాదుడు రాశారు.

1
A మరియు C
2
B మరియు D
3
C మరియు D
4
A మరియు B

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation