1858 భారత ప్రభుత్వ చట్టం సందర్భంలో, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి.

1. ఇది భారత గవర్నర్ జనరల్ హోదాను భారత వైస్రాయ్ హోదాగా మార్చింది.

2. ఇది శాసన మండలి మరియు అద్యక్ష మండలిని రద్దు చేయడం ద్వారా ద్వంద ప్రభుత్వ వ్యవస్థను ముగించింది.

3. ఇది భారతదేశానికి రాష్ట్ర కార్యదర్శి అనే కొత్త కార్యాలయాన్ని సృష్టించింది.

పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/సరైనవి?

1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
1 మాత్రమే
4
1, 2 మరియు 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation