ఫిబ్రవరి 2024లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రింది నిర్ణయాలలో ఏది తీసుకుంది?
a) రాష్ట్ర సంక్షిప్త రూపాన్ని 'TS' నుండి 'TG' గా మార్చాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
b) పద్మ అవార్డు గ్రహీతలకు నెలవారీ రూ.50,000 పింఛను ఇస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.
c) తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది మరియు అందెశ్రీ యొక్క "జై జై హే తెలంగాణ"ను రాష్ట్ర గీతంగా స్వీకరించాలని కూడా నిర్ణయించింది.
1
a,b,c
2
a,b
3
a,c
4
b,c