ఈ క్రింది వానిలో సరైన వాఖ్యాన్ని గుర్తించండి?

1. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నందు మహిళలు మరియు బాలలు కలిసి 67.7% కలరు.

2. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నందు మహిళలు మరియు బాలలు కలిసి 68.7% కలరు.

3. కేంద్ర ప్రభుత్వం నందు మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వశాఖను 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.

4. కేంద్ర ప్రభుత్వం నందు మహిళా మరియు బాలల అభివృద్ధి మంత్రిత్వశాఖను 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.

1
1,2 సరైనవి
2
2,3 సరైనవి
3
1,2,3,4 సరైనవి
4
1,4 మాత్రమే సరైనవి

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation