నారాయణ రావు పవార్తో కలిసి 1947 డిసెంబర్ 4 న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై బాంబు విసిరిన ఘటనలో కింది వారిలో ఎవరు పాల్గొన్నారు?
A. కొండా లక్ష్మణ్ బాపూజీ
B. గండయ్య
C. టి. రామస్వామి
D. జగదీశ్వర్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
1
A& C మాత్రమే
2
B & D మాత్రమే
3
A, B & D మాత్రమే
4
A, C & D మాత్రమే