నారాయణ రావు పవార్తో కలిసి 1947 డిసెంబర్ 4 న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై బాంబు విసిరిన ఘటనలో కింది వారిలో ఎవరు పాల్గొన్నారు?

A. కొండా లక్ష్మణ్ బాపూజీ

B. గండయ్య

C. టి. రామస్వామి

D. జగదీశ్వర్

సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

1
A& C మాత్రమే
2
B & D మాత్రమే
3
A, B & D మాత్రమే
4
A, C & D మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation