భారత రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం, రాష్ట్రపతి తన ఆమోదం ద్వారా, వారెంట్ ద్వారా ఈ క్రింది వాటిలో ఎవరిని నియమిస్తారు?

i. భారత ప్రధాన న్యాయమూర్తి

ii. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్.

iii. భారత ప్రధాన ఎన్నికల కమీషనర్

iv. రాష్ట్ర ఎన్నికల కమిషనర్

దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

1
i మాత్ర‌మే
2
i & ii
3
i, ii & iii
4
i, ii, iii & iv

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation