పులుల గణన 2022 కు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
1. పశ్చిమ కనుమలలో పులుల సంఖ్య ఎక్కువగా పెరిగింది.
2. పులుల గణనలో పులుల సంఖ్యకు బదులుగా పులుల జనాభా సగటు విలువను నివేదిస్తారు.
3. రాష్ట్ర అటవీ శాఖలు, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సంరక్షణ భాగస్వాముల సహకారంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది.
పై ప్రకటనల్లో ఏది సరైనది/సరైనవి?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
1 మరియు 3 మాత్రమే
4
1, 2 మరియు 3