భారతదేశంలోని న్యాయ వ్యవస్థ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి?
1. మన దేశంలో నాలుగు స్థాయిల కోర్టులు ఉన్నాయి.
2. భారతదేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రమైనది.
3. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి తుది వ్యాఖ్యాత.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి నిజం?
1
I మాత్రమే
2
III మాత్రమే
3
1, 2
4
2, 3