జాతీయ సమైక్యతకు సంబంధించిన కింది ప్రకటనలను పరిశీలించండి:
(a) పీఠిక ‘భారతదేశ ప్రజలమైన మేము’ తో ప్రారంభమవుతుంది.
(b) అందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛను తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు రాష్ట్రాలను నిర్దేశిస్తాయి.
సరైన జవాబుని ఎంచుకోండి:
1
(a) మరియు (b) రెండూ సరైనవి
2
(a) మరియు (b) రెండూ సరైనవి కావు
3
(a) మాత్రమే సరైనది
4
(b) మాత్రమే సరైనది