డాక్టర్ బి.ఆర్. రాజ్యాంగ పరిషత్లో "డ్యూ ప్రాసెస్" చర్చలో అంబేద్కర్ ఇలా గమనించారు:
A. శాసన-న్యాయ శాఖల మధ్య గల సంబంధాలకు.
B. సమాఖ్య విధానంలో శాసన శాఖ చేసిన చట్టాలు చెల్ల నేరవని, చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించడం.
C. సమాఖ్య ఏర్పాటు వెసులుబాటు ప్రమేయం ఉంటుంది.
సరైన సమాధానం ఎంచుకొనుము :
1
A మరియు B మాత్రమే నిజం.
2
B మరియు C మాత్రమే నిజం.
3
A మరియు C మాత్రమే నిజం.
4
A, B మరియు C నిజం.