భారతదేశంలో ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:
1. సరసమైన ధరల దుకాణాల్లో ఆహార ధాన్యాల ధర సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్ణయించబడుతుంది.
2. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రాల వారీగా కవరేజీని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఏటా నిర్ణయిస్తుంది.
3. సెంట్రల్ ఇష్యూ ధర (కేంద్ర జారీ ధర), రాష్ట్రాలకు కేంద్రం ఆహార ధాన్యాలను కేటాయించే ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండకూడదు.
పైన ఇచ్చిన ప్రకటనాలలో ఏది సరైనది?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 3 మాత్రమే
4
3 మాత్రమే