ఏడుగురు వ్యక్తులు, B, C, D, E, F, G మరియు K లు ఒక సరళ రేఖలో ఉత్తరం వైపుముఖంగా కూర్చున్నారు. B కు ఎడమవైపున మూడుగురు మాత్రమే కూర్చున్నారు. G కు కుడివైపున K మాత్రమే కూర్చున్నాడు. G మరియు D ల మధ్య మూడుగురు మాత్రమే కూర్చున్నారు. C, F కు ఎడమవైపున కూర్చుంటుంది కానీ E కు కుడివైపున కూర్చుంటుంది.

E మరియు F ల మధ్య ఎంతమంది కూర్చున్నారు?

1
ఒకరు
2
నలుగురు
3
ముగ్గురు
4
ఇద్దరు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation