ఇండియా టీబీ రిపోర్ట్ 2024ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 27న విడుదల చేసింది. ఈ క్రింది వాక్యాన్ని పరిశీలి౦చ౦డి.
1. టీబీ మరణాల రేటు 2015లో లక్ష జనాభాకు 28 ఉండగా, 2022 నాటికి 23కి తగ్గింది.
2. టీబీ కేసుల్లో బిహార్లో అత్యధికంగా పెరుగుదల నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో ఉత్తర్ప్రదేశ్ ఉంది.
ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది?
1
కేవలం 1
2
కేవలం 2
3
1 మరియు 2 మాత్రమే
4
1 లేదా 2 కాదు