భారతదేశంలోని ప్రధాన సముద్ర ఓడరేవులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి:
1. భారతదేశంలో 13 ప్రధాన ఓడరేవులు మరియు 205 నోటిఫైడ్ మైనర్ మరియు ఇంటర్మీడియట్ పోర్టులు ఉన్నాయి.
2. పశ్చిమ తీరంలో ముంబై, ఎన్నూర్ మరియు పారాదీప్ ఓడరేవులు ఉన్నాయి.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి?
1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 2 రెండూ
4
1 లేదా 2 కాదు