పల్లవులు మరియు వారి రాజ్యానికి సంబంధించి క్రింది ప్రకటలను పరిగణించండి.

1. మధురై పల్లవుల రాజధాని

2.నరసింహవర్మన్ I పాలనలో హ్యుయెన్ త్సాంగ్ పల్లవ రాజ్యాన్ని సందర్శించాడు.

3.మహాబలిపురంలోని తీర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.

పై ప్రకటనలలో సరియైనది ఏది?

1
1 మరియు 2 మాత్రమే 
2
2 మరియు 3 మాత్రమే
3
2 మాత్రమే
4
3 మాత్రమే

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation