పల్లవులు మరియు వారి రాజ్యానికి సంబంధించి క్రింది ప్రకటలను పరిగణించండి.
1. మధురై పల్లవుల రాజధాని
2.నరసింహవర్మన్ I పాలనలో హ్యుయెన్ త్సాంగ్ పల్లవ రాజ్యాన్ని సందర్శించాడు.
3.మహాబలిపురంలోని తీర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.
పై ప్రకటనలలో సరియైనది ఏది?
1
1 మరియు 2 మాత్రమే
2
2 మరియు 3 మాత్రమే
3
2 మాత్రమే
4
3 మాత్రమే