కింది ప్రకటనలను పరిశీలించండి:
A. భారత్లోని దాదాపు అన్ని జనపనార మిల్లులు కలకత్తా సమీపంలోనే ఉన్నాయి.
B. అస్సాంలో బ్రిటిష్ వారు నీలిమందు పరిశ్రమలను స్థాపించారు.
C. ప్రభుత్వ తోలు పరిశ్రమను కాన్పూర్లో 1860లో స్థాపించారు.
D. సాక్చిలో 1907లో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ నెలకొల్పారు.
సరైన సమాధానాన్ని గుర్తించండి:
1
A, B మరియు C మాత్రమే
2
C మరియు D మాత్రమే
3
A, B మరియు D మాత్రమే
4
A, C మరియు D మాత్రమే