రవి, కావ్య, మహిమ, గీత, మోహన్ మరియు నేహ అనే ఆరుగురు స్నేహితులు ఒక సరళ రేఖపై ఉత్తర దిశగా కూర్చుని ఉన్నారు, కావ్య రెండు చివర్లలో కూర్చోలేదు.నేహా రవి మరియు మోహన్ మధ్య కూర్చొని ఉంది.గీతకి కుడివైపున మోహన్ కూర్చున్నాడు. రవి, కావ్య మధ్య ముగ్గురు స్నేహితులు కూర్చున్నారు. మహిమకి కుడివైపున కావ్య కూర్చుంది. ఎడమ వైపు నుండి ఐదవ స్థానంలో ఎవరు కూర్చున్నారు?
1
గీత
2
నేహా
3
కావ్య
4
మోహన్