మొక్కలలో ఫలదీకరణం మరియు పరాగ సంపర్కం సందర్భంలో కింది ప్రకటలలో ఏది నిజమైనది/ వాస్తవం.
ఎ.పువ్వు యొక్క అండాశయం ఫలాలుగా పరిపక్వం చెందుతుంది.
బి.మొక్క యొక్క విత్తనాలు ఫలదీకరణం కోసం అండాలను ఏర్పరుస్తాయి.
సి.ఫలదీకరణం తర్వాత పరాగసంపర్కం జరుగుతుంది.
డి.పరాగ సంపర్కంలో, విత్తనాలు,గాలి, నీరు,పక్షులు మరియు కీటకాల ద్వారా చెదరగొట్టబడతాయి.
1
ఎ,ఇ
2
బి,సి
3
సి,డి
4
బి,ఇ