ప్రతి శనివారం 'వ్యక్తీకరణ దినం' గా పాటించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ (TREIS) మరియు టిఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి కోరారు. దీనిని మొదలు పెట్టడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
1
విధ్యార్థులలో మాటల స్వేచ్చ యొక్క రాజ్యాంగ హక్కును పొందుపరచడం
2
విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం
3
విద్యార్థులు తమ ఫిర్యాదులను, మనోవేదనలను పాఠశాల అధికారులకు వినిపించడానికి ఒక వేదికను కల్పించడం
4
విద్యార్థులలో ఐకమత్యాన్ని మరియు సహకారాన్ని మెరుగుపరచడం