ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతౌల్యత భారత రాజ్యాంగానికి పునాది అని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో ప్రకటించింది.
1
చంపకం దొరైరాజన్ కేసు Vs మద్రాసు రాష్ట్రం, 1951
2
గోలక్ నాథ్ కేసు Vs పంజాబ్ రాష్ట్రం, 1967
3
శంకరి ప్రసాద్ కేసు Vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1952
4
మినర్వా మిల్స్ కేసు Vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1980