ఇచ్చిన ప్రకటనను, తీర్మానాలను క్షుణ్ణంగా పరిశీలించండి. తీర్మానాల్లో ఏవి ప్రకటనను లాజికల్గా అనుసరిస్తున్నాయో గుర్తించండి.
ప్రకటన: ఒక బ్రాహ్మణ పూజారి కనీసం ఒక వేదమైనా పఠించగలడని భావిస్తున్నాం.
తీర్మానాలు:
I. వేదాలను పఠించే ప్రతి వ్యక్తీ బ్రాహ్మణుడే.
II. వేదాలను పఠించడం బ్రాహ్మణుడి బాధ్యత.
1
కేవలం I అనుసరిస్తుంది
2
కేవలం II అనుసరిస్తుంది
3
I లేక II ఏదీ అనుసరించదు
4
I మరియు II రెండూ అనుసరిస్తాయి