భారత రాజ్యాంగంలోని అధికరణ 243-I ప్రకారం, పంచాయతీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి ఆర్ధిక సంఘం ఏర్పాటు చేయబడింది:
1
ప్రతి ఆరవ సంవత్సరం ముగింపులో
2
ప్రతి ఐదవ సంవత్సరం గడువు ముగింపులో
3
ప్రతి రెండవ సంవత్సరం గడువు ముగింపులో
4
ప్రతి మూడవ సంవత్సరం గడువు ముగింపులో