కింది ప్రకటనల్లో ఏది సరైనది / సరైనవి?
1. శాతవాహనులు పశ్చిమ భారతదేశం మరియు దక్కన్ ప్రాంతాలను పరిపాలించారు
2. శాతవాహనులు సుదర్శన సరస్సు మరమ్మతులు చేసి పునర్నిర్మించారు
దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
1
1 మాత్రమే
2
2 మాత్రమే
3
1 మరియు 2 రెండూ
4
1 మరియు 2 రెండూ కాదు