P, Q, R, S మరియు T అనే ఐదుగురు వ్యక్తులు A, B, C, D మరియు E అనే ఐదు వేరు వేరు హోటళ్లలో ఉంటున్నారు. వాళ్లు ఢిల్లీలోని ఐదు విభిన్న ప్రాంతాలను సందర్శించారు. అవి ఇండియా గేట్, లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, ఎర్రకోట మరియు అక్షరధామ్. P అనే వ్యక్తి లోటస్ టెంపుల్ సందర్శించాడు. కానీ హోటల్ B లేదా Cల్లో ఉండటం లేదు; S అనే వ్యక్తి హోటల్ Eలో ఉంటున్నాడు మరియు ఎర్రకోటను సందర్శించాడు; Q అనే వ్యక్తి హోటల్ Dలో ఉంటున్నాడు, కానీ అతను ఇండియా గేట్ లేదా అక్షరధామ్‌ను సందర్శించలేదు. అప్పుడు హోటల్ A లో ఉంటున్న వ్యక్తి పేరు:

1
Q
2
P
3
R
4
S

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation