తనను గద్యదాశరథి అనే వారని రంగాచార్యులన్నారు.– అనే వాక్యానికి సరైన ప్రత్యక్ష వాక్యం ఏది?

1

నన్ను “గద్యదాశరథి” అనేవారు అని రంగాచార్యులన్నారు.

2

“నన్ను 'గద్యదాశరథి' అనేవారు” అని రంగాచార్యులన్నారు.

3

నన్ను గద్యదాశరథి అనేవారు అని రంగాచార్యులన్నారు.

4
రంగాచార్యులు నన్ను గద్యదాశరథి అనేవారు.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation