తనను గద్యదాశరథి అనే వారని రంగాచార్యులన్నారు.– అనే వాక్యానికి సరైన ప్రత్యక్ష వాక్యం ఏది?
1
నన్ను “గద్యదాశరథి” అనేవారు అని రంగాచార్యులన్నారు.
2
“నన్ను 'గద్యదాశరథి' అనేవారు” అని రంగాచార్యులన్నారు.
3
నన్ను గద్యదాశరథి అనేవారు అని రంగాచార్యులన్నారు.
4
రంగాచార్యులు నన్ను గద్యదాశరథి అనేవారు.