“నేను మా ఊరిలో పదవతరగతి వరకూ చదివాను” అని అన్నాడు రవి. – అనే వాక్యానికి సరైన పరోక్ష వాక్యం ఏది?

1

నేను తన ఊరిలో పదవతరగతి వరకూ చదివానని రవి అన్నాడు

2

తాను తన ఊరిలో పదవతరగతి వరకూ చదివానని రవి అన్నాడు

3

మేము మా ఊరిలో పదవతరగతి వరకూ చదివానని రవి అన్నాడు

4
తాను వారి ఊరిలో పదవతరగతి వరకూ చదివానని రవి అన్నాడు.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation