కింది గద్యమును చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

యామునాచార్యుడు చిన్నతనంలోనే శాస్త్రాలన్నీ కూలంకషంగా చదివి భాగవత్తత్వాన్ని తెలిసికొన్నాడు, శ్రీరామ మిశ్రుడనే భక్తుని వలన భాగవతోత్తముడై భగవంతుని జేరినవాడు. మాలదాసరి కూడా పరమ సాత్త్వికుడైన మహాభక్తుడే. వినయ సంపద కలవాడు. సత్యనిష్ఠుడు. తన గాన మహిమచే భాగవంతునికి ప్రీతిపాత్రుడైనవాడు. 

యామునాచార్యుడు భాగవతోత్తముడు కావడానికి కారకుడు?

1
మాలదాసరి
2
పరమసాత్త్వికుడు
3
భాగవతోత్తముడు
4
శ్రీరామ మిశ్రుడు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation