కింది పద్యమును చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

పండితులైన వారలు సభాస్థలి నుండగ, అల్పుడొక్కడు

ద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి లోటగున్ ?

కొండొక కోతి చెట్టు కొన కొమ్మకు నెక్కిన క్రింద మత్త వే

దండ మహోగ్ర సింహములు తాలిమి నుండవె రాజచంద్రమా!

బుధ ప్రకరంబు - అనగా

1
పండిత సమూహం
2
మహారాజ సమూహం
3
అల్పుల సమూహం
4
యుద్ధవీరుల సమూహం

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation