కింది పద్యమును చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
పండితులైన వారలు సభాస్థలి నుండగ, అల్పుడొక్కడు
ద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి లోటగున్ ?
కొండొక కోతి చెట్టు కొన కొమ్మకు నెక్కిన క్రింద మత్త వే
దండ మహోగ్ర సింహములు తాలిమి నుండవె రాజచంద్రమా!
బుధ ప్రకరంబు - అనగా
1
పండిత సమూహం
2
మహారాజ సమూహం
3
అల్పుల సమూహం
4
యుద్ధవీరుల సమూహం