కింది పద్యమును చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

పండితులైన వారలు సభాస్థలి నుండగ, అల్పుడొక్కడు

ద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి లోటగున్ ?

కొండొక కోతి చెట్టు కొన కొమ్మకు నెక్కిన క్రింద మత్త వే

దండ మహోగ్ర సింహములు తాలిమి నుండవె రాజచంద్రమా!

ఈ పద్యంలో అల్పునితో పోలిక చెప్పబడినది ...

1
సింహము
2
వానరం
3
పండితుడు
4
చెట్టు

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation